AP Politics ఎవరు చేయని పని చేసిన నారా లోకేష్ ? *politics | OneIndia Telugu
  • last year
Telugu Desam Party National General Secretary Nara Lokesh visited Undavalli under Amaravati | ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి పరిధిలోని ఉండవల్లిలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రజలను క్షమించాలని కోరారు. అక్కడున్న ప్రజలు కొంత భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.


#NaraLokesh
#YSRCP
#Ammavadi
#CMjagan
#TDP
#SocialMedia
Recommended