South Africaతో టీమిండియా ఓటమి, ఆ సెంటిమెంట్ వల్లే ఫ్యాన్స్ అందరూ ఫుల్ కుష్ *Cricket |Telugu OneIndia
  • last year

T20 World Cup 2022 - Indian fans happy with Rohit and Co lost against South Africa, shares Dhoni biscuit sentiment | టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.

#SouthAfrica
#INDvsSA
#T20WorldCup2022
#RohitSharma
#National
#India
#MSdhoni
Recommended