ఏపీలో ఖైదీలకు ఇచ్చిన క్షమాభిక్ష పై అభ్యంతరాలు *Andhra Pradesh | Telugu OneIndia
  • 2 years ago
Andhra Pradesh:AP High Court Objections on Ap Govt decision Over prisioners Matter | ఏపీలో ఈ ఏడాది పంద్రాగస్టున విడుదల చేసిన ఖైదీల విషయంలో అభ్యంతరాలు వచ్చాయి. జీవిత ఖైదు అనుభవిస్తున్న 8 మంది ఖైదీల్ని పంద్రాగస్టున విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెప్తున్న విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు.

#aphighcourt
#prisioners
#apgovt
Recommended