తెలంగాణ లో విద్యావ్యవస్థ ధ్వంసం, సబితా ఓ సిల్లీ మంత్రి *Telangana | Telugu OneIndia
  • 2 years ago
Ex IAS From Telangana Murali Akunuri commeneted sabitha indira reddy as education minister and requested government to help lakhs of students in Telangana at round table conference at press club Somajiguda | మన రాష్ట్రం వనరుల దృష్ట్యా ధనవంత రాష్ట్రం, కానీ మనల్ని ఈ ప్రభుత్వాలు పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి
వీరు బావి తెలంగాణ పేదలు , ప్రస్తుత CM గారి మనవడు CM అవ్వడానికి ప్రణాళికలో భాగంగా వీళ్ళను పేదలుగా మారుస్తున్నాడు . ఇది ఎంత వరకు సమన్యసం భావి భారత పౌరుల్లా ఉండాల్సిన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు , తెలంగాణలో ఉన్న డమ్మి మంత్రుల్లో ఒకరు సబితా ఇందిరా రెడ్డి ఆమె కేవలం పేరుకు మాత్రమే విద్యామంత్రి కానీ అసలు ఆమెకు విద్య గురించి ఏమి తెలియదు , తెలంగాణ లో విద్యావ్యవస్థ ధ్వంసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంటూ ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు , సబితా ఓ సిల్లీ మంత్రి అంటున్న ఆకునూరి మురళి.

#TRS
#CmKCR
#SabithaIndraReddy
#AkunuriMurali
#TelanaganaEducation
Recommended