8 months ago

బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర కార్యాచరణ *Telangana | Telugu OneIndia

Oneindia Telugu
Oneindia Telugu
Bandi Sanjay's third phase of Praja Sangrama Padayatra strategy And Activity plans | తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతో, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరిస్తుంది బీజేపీ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి పాదయాత్ర సాగిస్తున్నారు. తాజాగా మరోమారు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతకు శ్రీకారం చుట్టారు.

#PrajaSangramaPadayatra
#Bandisanjay
#TRS
#BJP

Browse more videos

Browse more videos