తెలంగాణ లో వరదలు, సహాయక చర్యల పై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ *Telangana | Telugu OneIndia
  • 2 years ago
Congress Leader Mahesh Kumar Goud On Telangana Rains And Godavari Floods | తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామాలు నీట మునిగి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. అపార పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ లో వరదల పరిస్థితిని దగ్గరుండి సమీక్షించకుండా కెసిఆర్ ప్రగతి భవన్ ను వదలట్లేదని కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు


#telanganarains
#GodavariFloods
Recommended