Ind vs Eng T20, ODI Squad| ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు భారత్ జట్టు ఎంపిక | ABP Desam
  • 2 years ago
ఇంగ్లండ్‌తో జరబోయే టీ20, వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
Recommended