PM Modi Public Meeting మోడీ సభకు జనసమీకరణకు ఆహ్వాన పత్రికలు *Telangana || Telugu OneIndia
  • 2 years ago
BJP Telangana Leaders are working For PM Modi's public meeting on July 3 in Hyderabad. The BJP has decided to distribute invitation cards to the people in the state.

#pmmodiHyderabadvisit
#BJP
#PMModiPublicMeeting


జూలై 3న హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రికార్డు స్థాయిలో 10 లక్షల మందిని సమీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఆహ్వానపత్రికలను పంపిణీ చేయాలని తెలంగాణ బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. 50 లక్షలు ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేసి, ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు వచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended