శాసన మండలిలోకి తాళిబొట్లను తీసుకొచ్చి టీడీపీ సభ్యుల వినూత్న నిరసన

  • 2 years ago
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చిడతలు వాయించగా.. శుక్రవారం మండలిలో టీడీపీ సభ్యులు తాళిబొట్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Recommended