Andhra Pradesh : Srikalahasti MLA Madhusudan Reddy Visits Tirumala
- 3 years ago
Andhra Pradesh : Politicians visit Tirumala balaji temple.
#Tirumala
#Andhrapradesh
#Srikalahasti
#Tirupathi
తిరుమలలోని పార్వేటి మండపంలో టీటీడీ అధి కారులు నేడు ఏకాంతంగా కార్తీక వన భోజనం నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కార్తీక వనభోజనం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
#Tirumala
#Andhrapradesh
#Srikalahasti
#Tirupathi
తిరుమలలోని పార్వేటి మండపంలో టీటీడీ అధి కారులు నేడు ఏకాంతంగా కార్తీక వన భోజనం నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కార్తీక వనభోజనం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.