Skip to playerSkip to main contentSkip to footer
  • 11/27/2019
amaravati farmers serious allegations against CBN. They saying that TDP leaders cheated them and purchased nearly 9000 acres land in capital region.
#appolitics
#amaravati
#tdp
#landpooling
#farmers
#chandrababunaidu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. దీంతో..కొందరు రైతులకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చారు. తాము రాజధాని కోసం భూములను త్యాగం చేస్తే..టీడీపీ నేతలు మోసం చేసారంటూ మండిపడ్డారు. రాజధాని అంటూ గ్రాఫిక్స్ పేరుతో తమను మోసం చేసారని మండిపడ్డారు. తమకు ఇస్తామని చెప్పిన స్థలాలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీసారు. టీడీపీ నేతలు తొమ్మిది వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటే ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

Category

🗞
News

Recommended