మూడు, నాలుగు సార్లు జగనే CM!! - KCR | Oneindia Telugu

  • 5 years ago
Jagan Mohan Reddy, who led the YSR congress, to a thumping victory in the assembly elections, took oath as the chief minister of Andhra Pradesh. Mr Reddy took oath of office and secrecy at a grand public function at the IGMC Stadium in nearby Vijayawada, becoming the second chief minister of Andhra Pradesh after its bifurcation. Mr Reddy was administered the oath by Governor ESL Narasimhan at 12:23 pm.
#jagan
#ycp
#chiefminister
#andhrapradesh
#Governornarasimhan
#vijayawada
#kcr

కొద్ధి క్షణాల క్రితమే రాజ్యాంగ బద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి, సర్వమత పెద్దల ఆశిశులు స్వీకరించి, ప్రజల ఆశీస్సులతో యువ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రజల పక్షాణ హృదయ పూర్వకమైన ఆశీస్సులు తెలియ జేస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన మాట్లాడారు.

శంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు పరస్పరం ముందుకు సాగేందుకు ఈ ఘట్టం భీజం వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దదని తెలిపారు. ఆ బాధ్యతను సమర్ధవంతంగా వైఎస్ రాజశేకర్ రెడ్డి కొడుకుగా నిర్వహిస్తారని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలల్లో మీకు తండ్రి నుంచి వచ్చిన శక్తి ఉందన్నారు. ప్రజలు సుభీక్షంగా ఉండాలని అన్నారు.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కరజాలనం చేయాలని పేర్కొన్నారు. ఆత్మీయతతో సాగాలని అన్నారు. గోదావరి జలాల నీరు అండదండలు, సహాయ సహకారాలు అందించుకోవాలని తెలిపారు. అద్బుతమైన అవకాశం ఇచ్చారని, చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. మూడు నాలుగు టర్ముల వరకు జగన్ సీఎంగా ఉండాలన్నారు. చంద్రశేఖర్ రావు కి అనంతరం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

Recommended