Telangana Elections 2018 : రేవంత్ రెడ్డి అరెస్టు పై మనీష్ తివారీ ఆగ్రహం...! | Oneindia Telugu
  • 5 years ago
AICC Spokesperson Manish Tiwari on Tuesday said, Taking serious exception to arrest of Congress working president Revanth Reddy, he said that K Chandrashekar Rao made a mockery of democracy in Telangana.
రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. తెలంగాణలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగడంలేదన్నారు. అధికార, ధన బలం ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. కాగా రేవంత్ రెడ్డి అరెస్టు పైన హైకోర్టు కూడా ప్రభుత్వానికి చురకలు అంటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రచారం నేపథ్యంలో బంద్ పాటిస్తే తప్పేమిటని మనీష్ తివారీ ప్రశ్నించారు. అసలు ఆయనను అరెస్టు చేయడానికి ఆధారాలు ఏమిటని అడిగారు. రేవంత్ వల్ల శాంతిభద్రతల సమస్య ఎలా తలెత్తుతుందో చెప్పాలని ప్రశ్నించారు. .
#TelanganaElections2018
#ManishTiwari,
#RevanthReddyArrest
#kcr
#publicmeeting
#congress
Recommended