ఐటీ దాడులపై బీజేపీ.. వైసీపీ అప్పుడే చెప్పింది : నారా లోకేష్

  • 6 years ago
The Centre has begun intimidation politics with IT raids on party leaders Mastan Rao garu, Sujana garu and now CM Ramesh garu . TDP leaders are being unduly targeted for raising voice against the Centre for breaking every promise made during bifurcation.
#AndhraPradesh
#NaraLokesh
#ITraids
#chandrababunaidu
#BJP
#amaravathi

ప్రధాని నరేంద్ర మోడీ తన ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యేక హోదా, విభజన వంటి పలు హామీలపై నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్ పైన నరేంద్ర మోడీ కక్ష కట్టారని విమర్శించారు. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని సీఎం రమేష్ అన్నందుకే ఈ ఐటీ దాడులు అని ఆరోపించారు. కాగా, కడపకు ఉక్కు కర్మాగారం రాకుండా సీఎం రమేష్ అడ్డుకున్నారనేది విపక్షాల వాదనగా ఉంది.

Recommended