హైదరాబాద్ కు మకాం మార్చిన కర్ణాటక MLAలపై స్పెషల్ అప్డేట్
  • 6 years ago
A large group of MLAs belonging to the Congress and JD(s) reached Hyderabad in three buses on Friday morning amid fears of poaching by the BJP in an attempt to cobble up its numbers.

నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్‌ తరలించినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
Recommended