కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న మర్మాంగాలు ఎందుకు కమిలిపోయాయి
- 7 years ago
High court has questioned Telangana CM K Chandrasekhar Rao governent on Nerella incident
నేరెళ్ల ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్నిహైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయని ప్రశ్నించింది. వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణమేమిటని అడిగింది.
నేరెళ్ల ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్నిహైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయని ప్రశ్నించింది. వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణమేమిటని అడిగింది.